వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మీడియా వాచ్: ఈనాడు-జ్యోతి-సాక్షి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి "ఆంధ్రజ్యోతి" మీద ఆక్రోశం వ్యక్తం చేయడం ఈ యుద్ధానికి పరాకాష్ట. తన మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఆధార రహిత కథనాలు చదివి కలత చెందిన తన తల్లి గుండెపోటుతో మరణించిందని ఆయన చెప్పినట్టు వైఎస్ పత్రిక "సాక్షి"లో నేడు పతాక శీర్షికతో వార్త వచ్చింది. ఆ వార్త ఇతర పత్రికల్లో రాకపోవడం గమనించాల్సిన విషయం. ఈ యుద్ధంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక వైపున ఉండగా సాక్షి మరో వైపు ఉంది. "వార్త" గుంటకాడ నక్కలాగా ఎటు చేరాలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినా పత్రికలు చదివి ప్రభావితమై ఓట్లు వేసేవారుంటారా?
Comments
Story first published: Wednesday, December 24, 2008, 14:12 [IST]