వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ దేశం కోసం పోరాడి వచ్చారా, అందరూ నేరస్తులే: డిజిపి

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన కర్నాటక డిజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన శశికళ విషయంలో మీడియా అధికార ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన కర్నాటక డిజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన శశికళ విషయంలో మీడియా అధికార ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

sasikala

శశికళకు అంత ప్రాధాన్యత ఇవ్వడంపై కర్ణాటక డీజీపీ సత్యనారాయణ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళ ఏమైనా దేశంకోసం పోరాటం చేసి జైలుకొచ్చారా? అని అన్నారు. మీడియా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రశ్నించారు.

నాడు అలా, నేడు ఇలా.. అవమానంనాడు అలా, నేడు ఇలా.. అవమానం

అంతేకాకుండా, పరప్పణ అగ్రహార జైలులో ఏ, బీ అనే తరగతి జైలు గదులు లేవన్నారు. అన్ని గదులు ఒకేలా ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఉన్న ఇతర ఖైదీల తరహాలోనే శశికళ కూడా ఉన్నారన్నారు. జైలుకొచ్చే ప్రతి ఒక్కరూ నేరస్థులేనన్నారు.

English summary
Karnataka DGP interesting comments on AIADMK chief Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X