వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాతో మొయిలీ భేటీ
పరిస్థితిని, పరిణామాలను కాంగ్రెసు అధిష్ఠానవర్గం నిశితంగా పరిశీలిస్తోంది. కొత్త ముఖ్యమంత్రి వ్యవహారాన్ని ఇప్పుడిప్పుడే తేల్చడానికి అధిష్ఠాన వర్గం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. సంతాప దినాలు ముగిసిన తర్వాతనే కొత్త నేత ఎంపికపై దృష్టి పెడతామని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తోపాటు వీరప్ప మొయిలీ కూడా పదేపదే చెబుతూ వస్తున్నారు.
న్యూఢిల్లీ ys jagan సోనియా గాంధీ వీరప్ప మొయిలీ ఆంధ్రప్రదేశ్ ys jaganmohan reddy వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ జగన్
Story first published: Sunday, September 6, 2009, 14:21 [IST]