రెడ్డీస్ లో గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం
పోలీసులకు సైతం సమాచారం అందించలేదని తెలుస్తోంది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరినట్టు తెలుస్తోంది. మృతుల బంధువులకు కూడా ఈ వార్త ఆలస్యంగా తెలిసింది. యాజమాన్యం బాధ్యతారాహిత్యం కారణంగానే మృతి చెందినట్టు తెలుస్తోంది. యూనిట్ బి లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ యూనిట్లో పనిచేస్తున్న అప్పుడు ఈ ఆరుగురే పని చేస్తున్నారు.
Comments
Story first published: Wednesday, December 22, 2010, 12:31 [IST]