వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ఆర్‌ను రోగ్ అన్న ఎకనామిక్ టైమ్స్‌: పత్రికకు ఉండవల్లి నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Undavalli Arunkumar
న్యూఢిల్లీ: రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ జాతీయ మీడియాపై భగ్గుమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ఓ పత్రిక చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా నిరసించారు. ఆ పత్రికపై విరుచుకు పడ్డారు. జాతీయ పత్రిక అయిన ఎకనామిక్ టైమ్స్ దివంగత ముఖ్యమంత్రి వైయఆర్ గురించి రాస్తూ ఆయన పథకాలు, పరిపాలన తదితర విషయాలను ప్రస్తావిస్తూ రోగ్ అనే వ్యాఖ్యంతో వైయస్ఆర్‌ను సంభోదించింది.

దీనిపై ఉండవల్లి ఆగ్రహోద్రులయ్యారు. ఆ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో యూపిఎ ప్రభుత్వాన్ని రెండుసార్లు అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసిన వైయస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైయస్ రాష్ట్రంలో సుపరిపాలన అందించారన్నారు. ఈ విషయంపై ఉండవల్లి కోర్టుకు కూడా వెళ్లారు. పత్రికకు, యాజమాన్యానికి ఉండవల్లి లీగల్ నోటీసులు పంపించారు.

English summary
Rajahmundry MP Undavalli Arunkumar fired at mational media. He went to court on economic times for blaming late YSR as rogue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X