వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మనాభ స్వామి ఆరో గదిపై బుధవారం దాకా ఉత్కంఠ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sri Padmanabhaswamy Temple
న్యూఢిల్లీ: తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి నేలమాళిగలోని ఆరో గదిని తెరవడంపై ఉత్కంఠకు తెర పడలేదు. బుధవారం వరకు ఉత్కంఠ కొనసాగనుంది. దానిపై ఈ నెల 21వ తేదీ బుధవారం నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అనంత పద్మనాభ స్వామి ఆరో గదిని తెరిచే విషయంపై నిపుణుల కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. ఆ గదిని తెరవాలంటే మరింత భద్రత అవసరమని కమిటీ అభిప్రాయపడింది.

ఆరో గదిపై తమ నిర్ణయం సంప్రదాయాలకు, ప్రజల విశ్వాసాలకు అనుగుణంగానే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. సంపద సంరక్షణకు సడలింపులు కూడా ఉంటాయని చెప్పింది. సంపదను ఆలయంలోనే ఉంచాలని కమిటీ అభిప్రాయపడింది. ఆరో గదిని తెరవకూడదని, సంపదను వీడియో, ఫొటో తీయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని ట్రాంవకోర్ రాచకుటుంబం అభిప్రాయపడింది.

English summary
The Supreme Court on Friday deferred its decision on opening the Vault B of Kerala’s Padmanabhaswamy Temple till September 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X