శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బట్టలు మార్చుకొస్తానని చెప్పి శవమై తేలింది

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలోని పాఠశాలలో రమ్య అనే పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సాయంత్రం స్టడీ అవర్ ముగించుకొని బట్టలు మార్చుకునేందుకు స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్లిన రమ్య వాటర్ ట్యాంకులో శవమై తేలింది. బట్టలు మార్చుకొని వస్తానని చెప్పిన రమ్య ఎంత సేపటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన సిబ్బంది పాఠశాల ఆవరణలో వెతికారు. చివరకు ట్యాంకులో పడి ఉన్న రమ్యను గుర్తించారు.

English summary
10th class student mysterious death in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X