అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదంం నలుగురు మృతి

|
Google Oneindia TeluguNews

గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కునుంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కునుంపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులను తమిళనాడు వాసులుగా గుర్తించారు.

Accident: four killed

వీరంతా శ్రీశైలం నుంచి అనంతపురంలోని బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ను ఏపీ 02 ఏఎన్‌ 6255గా పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకు క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

English summary
Four killed in a road accident in Anantapur district on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X