వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడా తర్వాత.. ఏపీకి మరో ముప్పు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను

నాడా తుఫాను అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడింది.

|
Google Oneindia TeluguNews

విశాఖ/విజయవాడ: నాడా తుఫాను అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడింది. ఈ తుపాను సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశముందని వాతావరణ కేంద్రాలు వెల్లడిస్తున్నాయి.

ఎక్కువగా కోస్తా తీరం పైనే ఈ తుపాను ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. నాడా తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది బలహీనపడింది. అయితే, ఈ తుఫాను అనంతరం తాజాగా మరో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడింది.

After Nada, another Cyclone to hit Andhra Pradesh

రేపు (శనివారం) అండమాన్ సమీపంలో ఇది అల్పపీడనంగా మారే అవకాశముంది. ఇది క్రమేపి వాయుగుండగా మారుతుందని, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశముందని తెలుస్తోంది. వాయుగుండంగా మారాక తీరం సమీపించే కొద్ది ఏపీ పైన ప్రభావం పడనుంది.

English summary
After Nada, another Cyclone to hit Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X