'అమరావతి'కి రెండు బలాలు: బాబు, ఇదీ ఏపీ రాజధాని.., ఇండస్ట్రీ పాలసీ
హైదరాబాద్: నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చెప్పారు. రాజధానికి వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరిందన్నారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. అమరావతి పేరును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. అమరావతికి చరిత్ర ఉందన్నారు. శైవ, వైష్ణవ, జైన, బౌద్ద, హిందు తదితర అన్ని రకాల చరిత్ర ఉందని చెప్పారు.
ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతికి పేరు ఉందన్నారు. నాలుగు వందల ఏళ్ల పాటు అమరావతిని రాజధానిగా శాతవాహనలు పాలించారన్నారు. అమరావతికి ధాన్యకటకంగా కూడా పేరు ఉందన్నారు. బౌద్దులకు పవిత్రమైన స్థలమన్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన అమరావతికి.. భవిష్యత్తులోను అంతే ప్రాధాన్యత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా రాజధానిగా చేస్తామన్నారు.
అమరావతికి దక్షిణ కాశీగా పేరుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికైన వారసత్వ నగరాల్లో అమరావతి ఉందన్నారు. ఆచార్య నాగార్జున కులపతిగా వ్యవహరించినట్లు ఆధారాలున్నాయన్నారు. రాబోయే తరాలకు ఆదర్శంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరిగేలా చూడాలన్నారు. పేదలకు అనుకూలంగా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామన్నారు.
హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారన్నారు. విపక్షాలు రాజకీయం చేయాలనుకున్నప్పటికీ రైతులు సహకరించారని వైయస్ జగన్ను ఉద్దేశించి అన్నారు. రైతులకు కృతజ్ఞతలు చెప్పారు.
మే 15 నాటికి రాజధాని బృహత్ ప్రణాళిక నివేదిక అందుతుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రమని చాలా కష్టాలు ఉన్నాయన్నారు. స్వచ్ఛ భారత్కు నన్ను కోఆర్డినేటర్గా పెట్టారని చెప్పారు. విదేశీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, భూముల ధరలు పెరుగుతాయన్నారు.
ఇదీ రాజధాని....
ఓడరేవు
-
మచిలీపట్నం
కారిడార్
అభివృద్ధి
జాతీయ
రహదారులు
5,
9,
214
అనుసంధానం
చేస్తూ
రింగ్
రోడ్డు
రాజధాని
ప్రాంతానికి
రేడియల్
రోడ్లతో
అనుసంధానం
నిజాంపట్నం
ఓడ
రేవును
ఇండస్ట్రియల్
కారిడార్గా
మారుస్తాం
రైల్వే
నెట్
వర్క్
పెద్ద
ఎత్తున
పెంచుతామన్నారు.
మెట్రో
కాకుండా
దీనిని
చేస్తామన్నారు.
కృష్ణా
నది
పైన
ఐదు
బ్రిడ్జిలు
నిర్మిస్తామన్నారు
జాతీయ
హైస్పీడ్
రైలు
విజయవాడ
-
చెన్నై
మీదుగా
వరల్డ్
క్లాస్
రాజధానిగా
చేసేందుకు
ఏం
చేయాలో
అన్నీ
చేస్తాం
విజయవాడ
-
గుంటూరును
కలుపుతూ
200
కిలోమీటర్ల
రింగు
రోడ్డు
కృష్ణా
నదిపై
5
వంతెనలు
అభివృద్ధి
కారిడార్లుగా
విశాఖ
-
చెన్నై,
మచిలీపట్నం
-
కాకినాడ
రాజమండ్రి
నుండి
భద్రాచలం
వరకు
జల
రవాణా
మార్గం
రాజమండ్రి
నుండి
భద్రాజం
వరకు
జల
రవాణా
మార్గం
గుడివాడ
కారిడార్లో
వ్యవసాయ
ఆధారిత
పరిశ్రమలు
గన్నవరంలో
ఐటీ
కారిడార్
నందిగామలో
ఫార్మా
కారిడార్
24X7
విద్యుత్
ఇస్తాం
రూ.50
కోట్లు
పెట్టుబడులు
పెడితే
25
శాతం
రాయితీ
పారిశ్రామిక
అనుమతులుకు
సింగిల్
డెస్క్
విధానం
ఎస్సీ,
ఎస్టీ,
బీసీలకు
భారీ
రాయితీ.
మహిళలకు
కూడా
రాయితీ
క్యాపిటల్
రీజియన్..
రేడియల్
రీజియన్
రోడ్లు
శాటిలైట్
టౌన్షిప్స్తో
తయారవుతుంది
మచిలీపట్నం
ఒక
లాజిస్టిక్
హబ్
ఒక
ఔటర్
రింగు
రోడ్డు
210
కిలోమీటర్లు
కేంద్రం
చట్టంలోనివే
కాకుండా
అదనంగా
సహకరించాలి.
అప్పుడే
నిలబడుతుంది
2015-16
బడ్జెట్లో
పలు
విద్యా
సంస్థలు
కేంద్రం
ఇచ్చింది
రాష్ట్ర
ప్రభుత్వం
ఒక్కటే
ఏం
చేయలేదు.
కొత్త
పరిశ్రమలకు
రోడ్లు,
విద్యుత్,
భూమి
ఇస్తాం
ప్రస్తుతం
రాజధాని
ప్రాంతంలో
5.8
మిలియన్ల
జనాభా
ఉంది.
2050
నాటికి
50
మిలియన్ల
జనాభా
కొత్త
పరిశ్రమలకు
ఆన్
లైన్లో
దరఖాస్తు
చేస్తే
పరిశీలన
హైదరాబాద్
ప్రపంచ
పటంలో
ఉందంటే
దానికి
కారణం
మేం
బోగాపురం
నుండి
కాకినాడ
వరకు
మూడు
ఎయిర్
పోర్టులు,
రెండు
పోర్టులు
త్వరలో
మరో
4,
5
సెక్టార్
పాలసీలు
కర్నూలు
రాజధానికి
ఆరు
లైన్ల
రోడ్డు
ప్రధాని,
కేంద్ర
ఆర్థిక
మంత్రికి
కృతజ్ఞతలు
కొత్త ఇండస్ట్రీ పాలసీ..
పరిశ్రమలకు
24
గంటల
విద్యుత్
సరఫరా
యూనిట్కు
రూపాయి
చొప్పున
తిరిగి
చెల్లించేలా
నిర్ణయం
ఎక్కువ
పరిశ్రమలు
వస్తేనే
ఏపీ
అభివృద్ధి
చెందుతుంది
దేశంలోనే
నెంబర్
వన్
పారిశ్రామిక
పాలసీ
నేను
ఏపీ
అభివృద్ధి
కోసం
పర్యటిస్తున్నా
ఎస్సీ,
ఎస్టీ,
బీసీ,
మహిళా
పారిశ్రామికవేత్తలకు
వంద
శాతం
స్టాంప్
డ్యూటీ
మినహాయింపు
నూతన
పారిశ్రామిక
విధానం
2015
నుండి
2020
వరకు
అమలులో
ప్రతి
నెల
3,
16
తేదీల్లో
సమావేశాలు
వివరాలు
ఆన్
లైన్లో
ఎప్పటికప్పుడు
ఉంటాయి
కాంగ్రెస్
పదేళ్లలో
పారిశ్రామిక
అభివృద్ధికి
రూ.1200
కోట్లు
ఖర్చు
చేశారు.
మేం
ఈ
ఏడాదిలోనే
రూ.2056
కోట్లు
ఖర్చు
చేశాం
పారిశ్రామికవేత్తలకు
గరిష్టంగా
9
శాతం
రాయితీ
ఎస్సీ,
ఎస్టీ,
బీసీ,
మహిళలకు
అధిక
ప్రాధాన్యత
రోడ్డు,
రైలు,
షిప్,
విమాన
కనెక్టివిటీ
ఏర్పాటు
చేస్తాం
సింగిల్
డెస్క్
విధానం
ఏర్పాటు