వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభ్రంగా ఉంటే మంచి ఆలోచనలు

|
Google Oneindia TeluguNews

కాకినాడ: పాఠశాల దేవాలయం వంటి ఒక పవిత్రమైన స్థలం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సమాజం బాగుపడాలంటే మంచి సంప్రదాయంతో ముందుకెళ్లాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మంచి ఆలోచనలు వస్తాయన్నారు.

English summary
AP CM Chandrababu Tour In Kakinada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X