హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంపులో పడి బాలుడు మృతి, పాపపై పిచ్చికుక్క దాడి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

boy accidentally drowned in water sump, dies
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

పదవ తరగతి పరీక్ష రుసుం చెల్లింపు తేదీల ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి గడువు తేదీలను విడుదల చేసింది. అపరాధ రుసుము లేకుండా నవంబర్ 5 వరకూ ఫీజు చెల్లించవచ్చు. రూ. 50 అపరాధ రుసుముతో నవంబర్ 15, రూ. 200 అపరాధ రుసుముతో నవంబర్ 25 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 6వరకూ చెల్లించవచ్చని హైదరాబాద్ డీఈఓ సోమి రెడ్డి తెలిపారు.

చిన్నారిపై పిచ్చి కుక్క దాడి

మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండపల్లిలో పిచ్చికుక్క ఊరంతా స్వైర విహారం చేసింది. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా ఓ చిన్నారి పరిస్దితి విషయంగా ఉన్నట్లు సమాచారం.

English summary
An two-and-half-year-old toddler boy died after accidentally drowned in water sump on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X