వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ రెబల్ ఎంపీ కొత్తపల్లి గీతపై కేసు, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ఛాన్స్..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ కేసు నమోదు చేసింది. కొత్తపల్లి గీతపై పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసినట్లు గీతపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై విచారణ జరిపేందుకు సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది.

CBI registers case against araku mp kothapalli geetha

గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఎంపీ కొత్త పల్లి గీత వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ42.79 కోట్లు నష్టం వాటిల్లందని చార్జిషీట్ పేర్కొంది. ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి.

తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్దేశ పూర్వకంగా బ్యాంకుని మోసం, వంచన చేయడం లాంటి ఆరోపణలతో వీరిపై ఐపీసీలోని 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. త్వరలో ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందటున్నారు.

English summary
CBI registers case against araku mp kothapalli geetha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X