వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అసహనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: పోల‌వరం నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంపై అధికారులపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సైట్‌కు పూర్తిస్థాయిలో మిషనరీ చేరకపోవడంతో పనులు వేగవంతం చేయలేకపోయామని అధికారులు వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ పై సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. జనవరి నాటికి స్పిల్ ‌వే, మే నాటికి స్పిల్ చానల్ తవ్వకం పనులు, వచ్చే మార్చి నాటికి పవర్‌ హౌస్ పనుల పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఏడాది చివరికల్లా గేట్ల డిజైన్‌పై అనుమతులు పొందాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

English summary
chandrababu naidu unhappy with Polavaram project works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X