వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోదావరి ఉగ్రరూపం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పొంగిపొర్లుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద నీటిని కిందికి వదిలేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి మరింత నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
Comments
English summary
The flood flow is increasing in Godavari river at Dhavaleswaram barrage in Andhra Pradesh
Story first published: Tuesday, September 27, 2016, 13:29 [IST]