వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి షాక్: మంత్రి ఫిర్యాదు చేస్తే రోజాపై చర్యలు: నన్నపనేని

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల:వైసీపీ ఎమ్మెల్యే రోజా..ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు.

''రోజాది చింతామణి క్యారెక్టర్, ఆల్కహల్ టెస్ట్ చేయాలి'', ''బాబు చెంచాలకు ఉలికిపాటు''''రోజాది చింతామణి క్యారెక్టర్, ఆల్కహల్ టెస్ట్ చేయాలి'', ''బాబు చెంచాలకు ఉలికిపాటు''

ఆమె నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. మంత్రి అఖిలప్రియపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైందికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అఖిలప్రియ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామని చెప్పారు.

nannapaneni rajakumari

మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు నన్నపనేని రాజకుమారి. చుడీదార్ వస్త్రాలను దరించడంలో తప్పేమీ లేదన్నారు.

ఉత్తరాదిలో ఎక్కువగా మహిళలు చుడీదార్‌లే ధరిస్తారనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చుడీదార్ వేసుకొన్న మహిళలందదిరినీ కూడ రోజా విమర్శించినట్టే భావించాల్సి వస్తోందన్నారామె.

English summary
If Ap minister Bhuma Akhila Priya complaint on Ysrcp Mla Roja comments, we will punish her said Ap Mahila commission charperson Nannapaneni Rjakumari. She spoke to media on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X