వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబు విమానాల్లో తిరుగుతున్నారు
గుంటూరు: భారీ వర్షాలకు పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైసిపి అధినేత జగన్ అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక్కడ పంట నష్టంతో బాధపడుతుంటే చంద్రబాబు విమానాల్లో తిరుగుతున్నారన్నారు. రుణాలు లేక రైతులు ఇబ్బంది పడుతుందని చెప్పారు. రెండు మూడు రూపాయల మిత్తికి రైతులు అప్పు తెచ్చుకుంటున్నారన్నారు.
Comments
ys jagan ysr congress rain flood andhra pradesh వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వర్షం వరద
English summary
Jagan begins tour of flood affected region.
Story first published: Thursday, September 29, 2016, 19:38 [IST]