21న అనంతపురంలో.., చెడ్డవారు రాకుండా చూసుకోండి: పవన్ కళ్యాణ్
ఈ నెల 21వ తేదీన అనంతపురంలో జనసేన ఎంపికలు జరుగుతాయని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం తెలిపారు. రాజకీయాల్లో యువకులు, మేధావుల భాగస్వామ్యానికే ఈ ప్రయత్నం అని చెప్పారు.
విజయవాడ: ఈ నెల 21వ తేదీన అనంతపురంలో జనసేన ఎంపికలు జరుగుతాయని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం తెలిపారు. రాజకీయాల్లో యువకులు, మేధావుల భాగస్వామ్యానికే ఈ ప్రయత్నం అని చెప్పారు.
చెడ్డపేరు తెచ్చేవారు ఇందులో చొరబడకుండా జనసేన సైనికులు చూసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త తరానికి క్రియాశీలక స్థానం కల్పించేందుకు ఈ మహాక్రతువు అని చెప్పారు.
2009లో నెహ్రూ అదృష్టం చేజారింది: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారు
ఈ నెల 21వ తేదీన యువకులు, మేధావులు పాల్గొనాలని చెప్పారు. ఈ ఎంపికకు 3600 దరఖాస్తులు వచ్చాయని, కాబట్టి మూడ్రోజుల పాటు అర్హత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు.
Comments
English summary
Jana Sena chief Pawan Kalyan on tuesday said that Jana sena selections in Anantapur on Apritl 21st.
Story first published: Tuesday, April 18, 2017, 17:46 [IST]