వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బున్న వారికేనా, చిట్టా అంతా నా వద్ద ఉంది కానీ: మోహన్ బాబు సంచలనం

మోహన్ బాబు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వారికే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వారికే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

చిరు నుంచి మోహన్‌బాబు వరకు: ఎన్టీఆర్ తర్వాత.. బాబుకు 'కేసీఆర్' షాక్!చిరు నుంచి మోహన్‌బాబు వరకు: ఎన్టీఆర్ తర్వాత.. బాబుకు 'కేసీఆర్' షాక్!

ఆదివారం ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు కావాల్సిన వారినే ధ్వజస్తంభం దర్శనానికి అనుమతిస్తున్నారని ఆరోపించారు.

Mohan Babu

ఒక్కో అధికారి ఒక్కో నిబంధన అమలు చేస్తున్నారని మోహన్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. టిటిడి అధికారుల చిట్టా అంతా నా వద్ద ఉందని, కానీ దేవుడికి వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. వారిని ఆ దేవుడే శిక్షిస్తాడన్నారు.

English summary
Cine actor Mohan Babu shocking comments on Tirumala Tirupati Devastanam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X