సచివాలయంలో బాబు చేతికిచ్చిన సమంత (పిక్చర్స్)
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం మధ్యాహ్నం కలిశారు.
కొద్ది రోజుల క్రితం సమంత హుధుద్ బాధితుల కోసం రూ.10 లక్షల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు చంద్రబాబును కలిసిన సమంత రూ. 10 లక్షల చెక్కును అందజేసారు. సమంతతో పాటు ఇప్పటికే పలువురు స్టార్ చంద్రబాబును కలిసి హుధుద్ బాధితుల సహాయార్థం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు.
సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం మధ్యాహ్నం కలిసి, రూ.10 లక్షల చెక్కును అందజేశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్కు చెందిన ప్రతినిధులు శనివారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.21 లక్షల చెక్కును అందజేస్తున్న దృశ్యం.
చంద్రబాబు
నూజివీడు సీడ్స్ గ్రూప్కు చెందిన ప్రతినిధులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.13,62,613 చెక్కును అందజేస్తున్న దృశ్యం.
చంద్రబాబు
నూజివీడు సీడ్స్ గ్రూప్కు చెందిన ప్రతినిధులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.13,62,613 చెక్కును అందజేస్తున్న దృశ్యం.
చంద్రబాబు
నూజివీడు సీడ్స్ గ్రూప్కు చెందిన ప్రతినిధులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.13,62,613 చెక్కును అందజేస్తున్న దృశ్యం.