చంద్రబాబు మార్నింగ్ టు ఈవినింగ్! (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభకు హాజరయ్యే ముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
శాసన సభ వాయిదా పడిన అనంతరం మంత్రులు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. వారికి పలు సూచనలు చేశారు.
ఆ తర్వాత ఆయన సచివాలయంలో పలువురితో భేటీ అయ్యారు. జపాన్ ప్రతినిధులు, ఇతర అధికారులు చంద్రబాబును కలిశారు.
చంద్రబాబుతో జపాన్ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు సచివాలయంలో జపాన్ దేశ ప్రతినిధులు భేటీ అయ్యారు.
చంద్రబాబుతో జపాన్ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు సచివాలయంలో జపాన్ దేశ ప్రతినిధులు భేటీ అయ్యారు.
చంద్రబాబుతో జపాన్ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు సచివాలయంలో జపాన్ దేశ ప్రతినిధులు భేటీ అయ్యారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు సచివాలయంలో పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ మెంబర్స్తో...
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు సచివాలయంలో అనంతపురం ఫార్మర్స్ అసోసియేషన్ లీడర్స్తో..
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు శాసన సభకు హాజరయ్యేముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తూ...
బీఏసీ
గురువారం నాడు శాసనసభలో జరిగిన బీఏసీ సమావేశంలో మిగతా నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
బాబుకు చెక్కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో కలిసిన న్యూవెల్ నైట్ కార్పోరేషన్ ఎండీ అండ్ చైర్మన్ సురేంద్ర మోహన్. ఆయన కోటి రూపాయల చెక్కు అందించారు.
బాబుకు చెక్కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో కలిసిన స్వగృహ మల్టీ ఫ్లాట్ అసోసియేషన్ మెంబర్స్. వారు లక్షన్నర చెక్కు అందించారు.
బాబుకు చెక్కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో కలిసిన పార్వతిపురం ఎమ్మెల్యే చిరంజీవులు. ఆయన రూ.1.89 లక్షల చెక్కు అందించారు.
బాబుకు చెక్కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో కలిసిన గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర్లు. ఆయన రూ.3 లక్షల చెక్కు అందించారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం నాడు ఎన్ కన్వెన్షన్ సెంటరులో నందమూరి జానకిరామ్ను నివాళులు అర్పిస్తూ..