టీలో వైయస్ విగ్రహానికి షర్మిల పూలమాల (పిక్చర్స్)
మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పరామర్శ యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగో రోజైన గురువారం కొనసాగింది.
కొన్నూరు, బాదేపల్లి, కోస్గి, అమీన్ కుంట, ఇందాపూర్ గ్రామాల్లోని పలు కుటుంబాలను గురువారం నాడు ఆమె పరామర్శించారు.. పరామర్శిస్తారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు ఓ కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం.
షర్మిల
పరామర్శ యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు రోడ్డు పైన ఓ వ్యక్తిని పలకరిస్తూ...
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు ఓ కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు పరామర్శ యాత్రలో భాగంగా మాట్లాడుతున్న దృశ్యం.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు పరామర్శ యాత్రలో భాగంగా వైయస్ విగ్రహానికి పూలమాల వేస్తూ..