వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీలో వైయస్ విగ్రహానికి షర్మిల పూలమాల (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పరామర్శ యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగో రోజైన గురువారం కొనసాగింది.

కొన్నూరు, బాదేపల్లి, కోస్గి, అమీన్ కుంట, ఇందాపూర్ గ్రామాల్లోని పలు కుటుంబాలను గురువారం నాడు ఆమె పరామర్శించారు.. పరామర్శిస్తారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు.

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు ఓ కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం.

షర్మిల

షర్మిల

పరామర్శ యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు రోడ్డు పైన ఓ వ్యక్తిని పలకరిస్తూ...

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు ఓ కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం.

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు పరామర్శ యాత్రలో భాగంగా మాట్లాడుతున్న దృశ్యం.

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం నాడు పరామర్శ యాత్రలో భాగంగా వైయస్ విగ్రహానికి పూలమాల వేస్తూ..

English summary
Photos of Paramarsa Yatra of Sharmila in Mahbunnagar district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X