వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
8ఉప గ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ35
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ35 వాహకనౌక విజయవంతంగా తన పని పూర్తిచేసింది. దీంతో అంతరిక్షయానంలో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది.
Comments
English summary
ISRO launches PSLV's longest flight SCATSAT-1 for ocean and weather studies. It is another feather in cap of ISRO.
Story first published: Monday, September 26, 2016, 13:54 [IST]