వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు మతి తప్పింది: రావెల ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. చంద్రబాబు పాలన చూసి ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ అధినేత జగన్‌కు దిగులుపట్టుకుందన్నారు. ఈ దిగులుతోనే జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎలా కూలిపోతుందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు.

English summary
Andhra Pradesh Ravela Kishore babu said that YSR Congress party president YS Jagan has lost mental balance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X