6రోజులు 30 కుటుంబాలు: షర్మిలను చూసి ఏడ్చారు, చేదు(పిక్చర్స్)
నల్గొండ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో ముగిసింది. కొద్ది నెలల క్రితం ఆమె తొలుత పాలమూరులో పర్యటించారు. రెండో విడతగా నల్గొండలో పర్యటించారు. షర్మిల నల్గొండ జిల్లాలో ఏడు రోజుల పాటు పర్యటించారు. మంగళవారంతో ముగిసింది.
ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల పరామర్శ యాత్రకు వైసీపీ క్యాడర్ బ్రహ్మరథం పట్టింది. అలాగే ఆమె యాత్రను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. షర్మిల తన తండ్రి వైయస్ మృతి చెందిన బాధతో చనిపోయిన వారిని పరామర్శించడంతో పాటు, తెలంగాణ కోసం ఆత్మత్యాగం విద్యార్థుల కుటుంబాలను కూడా పరామర్శించాలని డిమాండ్ చేశారు.
షర్మిల యాత్ర కోదాడ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దేవరకొండ తదితర నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను చూసి కంటతడి పెట్టారు. షర్మిల రాకతో పలు కుటుంబాల వారుఉద్వేగానికి లోనయ్యారు.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా కారులో వెళ్తుండగా ఓ లంబాడి మహిళ నమస్కారం.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర ముగిసింది. అంతకుముందు ఆమె రాకతో ఉప్పొంగిపోతున్న లంబాడి మహిళలు.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో ముగిసింది. కొద్ది నెలల క్రితం ఆమె తొలుత పాలమూరులో పర్యటించారు. రెండో విడతగా నల్గొండలో పర్యటించారు.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా ఓ కుటుంబాన్ని పరామర్శిస్తూ...
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా తమ ఊరికి వచ్చినప్పుడు ఓ మహిళ ఆనందం.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా నల్గొండలో ఓ గీత కార్మికుడితో ముచ్చట్లు.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో మాట్లాడుతుండగా కెమెరాలు క్లిక్...
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో వెళ్తూ అభివాదం...
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో ముగింపు సందర్భంగా మాట్లాడుతున్న ఎంపీ.