వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ: బాబుకు సోము వీర్రాజు ఘాటు లేఖ
ఏపీ భారతీయ జనతా పార్టీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు.
అమరావతి: ఏపీ భారతీయ జనతా పార్టీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు. కొందరు నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికలకు ముందు పార్టీ మారి అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడే నేతలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. వారు మళ్లీ గెలవకుండా అడ్డుకట్ట వేయాలన్నారు.
చదవండి: ఎవరీ భూమా బ్రహ్మానంద రెడ్డి?
విశాఖపట్నంలో ఇటీవల వెలుగు చూసిన భూకుంభకోణం ఇసుక మాఫియా, అధిక ధరలకు మద్యం అమ్మకాలపై అఖిలపక్ భేటీ ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
somu veerraju chandrababu naidu andhra pradesh bjp telugu desam సోము వీర్రాజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బిజెపి తెలుగుదేశం
English summary
BJP leader and MLC Somu Veerraju wrote a letter to Andhra Pradeh Chief Minister Chandrababu Naidu over Land scams.
Story first published: Sunday, June 18, 2017, 14:40 [IST]