వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెడ్ సిటీకి 200 కంపెనీలు: సుజనా
సుజనా చౌదరి సమక్షంలో విజయవాడలో కేంద్ర సాంకేతిక ఆర్థిక మండలి, ఎపి ఆర్థికాభివృద్ధి మండలి మధ్య ఒప్పందం కుదిరింది. మెడ్ టెక్ సిటీకి 200 కంపెనీలు వస్తాయని ఆశిస్తున్నట్లు సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.
Comments
English summary
Union minister Sujana Chowdary said that Med City in Andhra Pradesh will be developed.
Story first published: Saturday, October 1, 2016, 16:06 [IST]