గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మితి మీరిన వేగానికి ఇద్దరు యువకులు బలి

గుంటూరు జిల్లా అచ్చంపేట సత్తెనపల్లి రోడ్డు లో జరిగిన బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.ప్రమాదం జరిగి గంట కావస్తున్నా మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట సత్తెనపల్లి రోడ్డు లో జరిగిన బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదం జరిగి గంట కావస్తున్నా మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

అచ్ఛంపేట నుండి సత్తెనపల్లి వెళ్లే మార్గంలో ఇద్దరు యువకులు రోడ్డుపై మితిమీరిన వేగంతో వచ్చారు. అచ్ఛంపేటకు కిలోమీటర్ దూరంలో మలుపు తిరగబోయి అక్కడ ఉన్న ఇండి కేటర్ ని ఢీకొని తీవ్రగాయాలతో ప్రమాద ఘటన ప్రాంతంలోనే మృతి చెందారు.

Two persons killed in road accident in Guntur district of andhra Pradesh.

యువకులిద్దరికి 20 సంవత్సరాలు పైనే ఉంటాయి. ప్రమాద ప్రాంతానికి పోలీసులు చేరుకొని వివరాలు రాబట్టే ప్రయత్నం లో ఉన్నారు.

English summary
Two persons killed in road accident in Guntur district of andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X