వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏ రాజకీయ పార్టీలో చేరను: చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ షాక్
తనకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తాను 24 లేఖలు రాశానని చెప్పారు.
అమరావతి: తనకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తాను 24 లేఖలు రాశానని చెప్పారు.
జగన్పై ప్రభుత్వం సీరియస్, ఫ్యామిలీ ఇంతే: వరల్డ్ బ్యాంకుకు మెయిల్స్ కలకలం
పోలవరం నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉండవల్లి షాకిచ్చారు. 2018 నాటికి పోలవరం సాధ్యం కాదని చెప్పారు.
వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లి టిడిపికి షాకిచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరో ఏడాది బతికి ఉంటే పోలవరం పూర్తయ్యేదన్నారు.
Comments
undavalli arun kumar andhra pradesh ys rajasekhar reddy polavaram chandrababu naidu ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వైయస్ రాజశేఖర రెడ్డి పోలవరం చంద్రబాబు నాయుడు
English summary
Former MP Undavalli Arun Kumar gave shock to CM Chandrababu Naidu over Polavaram issue.
Story first published: Wednesday, June 28, 2017, 12:52 [IST]