ఆ కుటుంబానికి అండగా ఉంటానన్న జగన్ (ఫోటోలు)
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని యద్దనపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గొట్టిపాటి నరసయ్య కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
వర్ధంతి సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గొట్టిపాటి మరణించినప్పుడు తాను వచ్చాననీ అప్పుడు అమ్మ (నరసయ్య భార్య పద్మ) భరత్ బాధ్యత నీదే అందనీ అది తన గుండెను తాకిందన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటానన్న జగన్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని యద్దనపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటానన్న జగన్
ఈ
సందర్భంగా
మాట్లాడుతూ...
గొట్టిపాటి
మరణించినప్పుడు
తాను
వచ్చాననీ
అప్పుడు
అమ్మ
(నరసయ్య
భార్య
పద్మ)
భరత్
బాధ్యత
నీదే
అందనీ
అది
తన
గుండెను
తాకిందన్నారు.
ఆ
కుటుంబానికి
అండగా
ఉంటానని
అన్నారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటానన్న జగన్
గొట్టిపాటి
నరసయ్య
కుమారుడు,
వైఎస్సార్
కాంగ్రెస్
పార్టీ
ప్రకాశం
జిల్లా
యువజన
విభాగం
అధ్యక్షుడు
గొట్టిపాటి
భరత్
ఈ
విగ్రహాన్ని
ఏర్పాటు
చేశారు.
వర్ధంతి
సందర్భంగా
వేలాది
మందికి
అన్నదాన
కార్యక్రమం
ఏర్పాటు
చేశారు.
ఆ కుటుంబానికి అండగా ఉంటానన్న జగన్
జగన్
చిలకలూరిపేటకు
చేరుకునే
సమయానికి
నియోజకవర్గం
నుంచే
కాక
వివిధ
ప్రాంతాల
నుంచి
పెద్ద
ఎత్తున
ప్రజలు
రోడ్డుపైకి
చేరుకొన్నారు.
జగన్
రాక
సందర్భంగా
యద్దనపూడి
గ్రామం
జనసంద్రంగా
మారింది.
ఉదయం
నుంచి
వర్షం
కురుస్తున్నా
ప్రజలు,
అభిమానులు
పెద్ద
సంఖ్యలో
తరలి
వచ్చారు.
గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఆయనకు గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా నిలుచుని ఆయనకు నీరాజనాలు పలికారు.
జగన్ చిలకలూరిపేటకు చేరుకునే సమయానికి నియోజకవర్గం నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి చేరుకొన్నారు. జగన్ రాక సందర్భంగా యద్దనపూడి గ్రామం జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
జిఓఎస్ఎఫ్ 2014: అన్ని ఉత్పత్తులపై 90% ఆఫ్ పొందండి