వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోర రోడ్డు ప్రమాదం: రెండు బస్సులు ఢీ, పదిమంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా విక్రమాండి సమీపంలో రోడ్డు పైన ఆర్టీసీ బస్సులు అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి.
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా విక్రమాండి సమీపంలో రోడ్డు పైన ఆర్టీసీ బస్సులు అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ రెండు బస్సులు ఎదురెదురుగా చాలా వేగంగా రావడంతో ఢీకొని, నుజ్జునుజ్జు అయ్యాయి.
ఈ ప్రమాదంలో పదిమంది వరకు మృతి చెందారు. మరో 57 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
Comments
English summary
5 killed and 57 injured in Tamil Nadu road accident.
Story first published: Wednesday, November 30, 2016, 17:30 [IST]