వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్లో ఉగ్రదాడి: ఆరుగురు పోలీసుల మృతి
జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్ నాగ్లోని అచంబల్ ప్రాంతంలో పోలీసు జీపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు అమరులయ్యారు.
అనంత్ నాగ్: జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్ నాగ్లోని అచంబల్ ప్రాంతంలో పోలీసు జీపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు అమరులయ్యారు.
ఈ దాడిలో మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని మట్టుబెట్టిన కొద్ది గంటలకే ఈ దాడి జరిగింది. మరోవైపు, గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ కూడా అమరుడయ్యారు.
Comments
English summary
Six police personnel have been martyred in a terror attack at Jammu and Kashmir. The incident took place at the Achabal area in Anantnag. Many others are feared to be injured in the attack.
Story first published: Friday, June 16, 2017, 19:41 [IST]