వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుల్మార్గ్ లో ప్రమాదంలో 7గురు పర్యాటకులు మృతి
జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. కేబుల్ కార్ల తీగలపై చెట్లు విరిగిపడడంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
గొడౌటా టవర్స్ మధ్య ఉన్న కేబుల్ కార్ల తీగలు దెబ్బతిన్నాయి. సహయకచర్యలు చేపట్టేందుకు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్నాయి.
ఈ ప్రమాదంతో కేబుల్ కార్ల సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశారు. గుల్మార్గ్ లోని హిమపర్వత సోయగాలు ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.
పెనుగాలుల కారణంగా కేబుల్ కార్ల తీగలపై ఆదివారం నాడు చెట్లు విరిగిపడి ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
English summary
Seven people died after a tree fell on the ropeway in Jammu and Kashmir's Gulmarg, snapped the cables and brought one of the cable cars crashing hundreds of feet to the ground. Police said the service was restored after being stopped briefly and operations are underway to rescue tourists who are stranded in 15 other cable cars.
Story first published: Sunday, June 25, 2017, 19:18 [IST]