వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిందిలా..ఎందుకంటే?

ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.

తమిళనాడు రాష్ట్రంలోలి శ్రీవిల్లిపుత్తూరు కొటైటపట్టికి చెందిన పొన్ రాజ్ కు తో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకొన్న రాజేశ్వరి భర్త ఈశ్వరన్ ఈ విషయమై ఇద్దరిని మందలించాడు.

a man murdered for extra marital affair in tamilnadu

ఈశ్వరన్ కూలీ పనిచేస్తుంటాడు. రాజేశ్వరి కూరగాయల దుకాణం నడిపేది.వీరికి ఇద్దరు కొడుకులు కూడ ఉన్నారు.పొన్ రాజ్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి కారణమైంది.

ఈ మేరకు ఈశ్వరన్ తాను పనిచేసే ప్రాంతంలోనే మద్యం మత్తులో పడుకొని ఉండగా రాజేశ్వరి, పొన్ రాజ్ లు వేటకత్తితో నరికి హత్య చేశారు. దీనిపై శ్రీవిల్లిపుత్తూరు టౌన్ సిఐ మహేష్ కుమార్ దర్యాప్తు చేశారు.

ఈ దర్యాప్తులో ఈశ్వరన్ ను పొన్ రాజ్, ఈశ్వరన్ భార్య హత్య చేశారని తేలింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
a man murdered for extra marital affair in srivilliputtur at tamilnadu state. eshwaran and rajeshwari married 10 years ago, they have two children.rajeshwari extramarital affair with ponraj. ponraj murdered eshwaran . police arrested ponraj and rajeshwari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X