వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎంలో చోరీ, ఇద్దరు సిబ్బందిని దారుణంగా కాల్చివేశారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లక్నో: శుక్రవారం ఉదయం లక్నోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంను కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. భద్రతా సిబ్బంది ఏటీఎంలో నగదు పెడుతుండగా దుండగులు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు.

ATM Machine in Lucknow Looted, Two Shot Dead
ఈ ఘటనలో ఇద్దరు అధికారులు మృతి చెందారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హఠాత్తుగా ఏటీఎం వద్దకు వచ్చి కాల్పులు జరిపి ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు స్ధానికులు వెల్లడించారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
English summary
Two people have been shot dead during a robbery at an ATM machine in Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X