వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా లాంటి వికలాంగులకు ఇక్కడ చోటు లేదు: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కరుణానిధి

|
Google Oneindia TeluguNews

చెన్నై: ‘నా లాంటి వికలాంగులకు ఇక్కడ చోటు లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంకె అధినేత ఎం కరుణానిధి, గురువారం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. చక్రాల కుర్చీకే పరిమితమైన ఈ మాజీ ముఖ్యమంత్రి తన హాజరును గుర్తు చేస్తూ సభను విడిచి వెళ్లిపోయారు.

‘నా లాంటి వికలాంగులకు ఈ అసెంబ్లీలో చోటు లేదు. సభలో అధికార పక్షం వ్యవహరించిన తీరును నిరసిస్తూ తాను సభను విడిచి వెళుతున్నాను' అని కరుణానిధి పేర్కొన్నారు.

DMK Chief Karunanidhi Leaves Assembly, Says 'No Place for Disabled Like Me'

‘నేను 50ఏళ్ల నుంచి శాసనసభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్నాను. నేను ఈ రోజు సేవ చేయలేకపోతున్నా. నేను ఇలాంటి అగౌరవాన్ని ఇక్కడ ఊహించలేదు' అని పేర్కొంటూ 90ఏళ్ల కరుణానిధి సభ నుంచి వెళ్లిపోయారు.

తాను చక్రాల కుర్చీకే పరిమితమైనందున శాసనసభలో తనకు ప్రత్యేకమైన కుర్చీని ఏర్పాటు చేస్తారని ఆశించినట్లు కరుణానిధి తెలిపారు. కాగా, 2008 నుంచి ఆయన విద్యుత్‌తో నడిచే చక్రాల కుర్చీని ఉపయోగిస్తున్నారు.

English summary
DMK chief M Karunanidhi today angrily left the Tamil Nadu assembly, saying "there is no place here for a disabled like me."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X