వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డదారిలో పళనిస్వామి గట్టెక్కే ప్రయత్నం, ఆ ముగ్గురిపై స్టాలిన్ నిప్పులు

గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రిపై డిఎంకె గౌరవాధ్యక్షుడు స్టాలిన్ సీరియస్ అయ్యారు.అన్నాడిఎంకె అడ్డదారిలో బలాన్ని నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపణడిఎంకె మూడు కీలకమైన తీర్మాణాలను ఆమోదిం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై డిఎంకె భగ్గుమంంది.తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, స్పీకర్, ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా డిఎంకె తీర్మాణం చేసింది.

తమిళనాడులో మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే శాసనసభాపక్షం మంగళవారం సాయంత్రం సమావేశమైంది..

అధికార యంత్రాంగం, రాజ్యాంగ పదవుల్ని వారు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అడ్డదారిలో మెజార్టీ నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, స్పీకర్‌ తమ పదవులకు రాజీనామా చేయాలని డిఎంకె డిమాండ్‌ చేసింది.

త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యాలు తీసుకున్నారు. అన్నాడీఎంకే అడ్డ‌దారిలో మెజార్టీ నిరూపించుకోవాల‌ని చూస్తోంద‌ని డిఎంకె ఆరోపించింది.

అన్నాడీఎంకేలోని దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్‌ వేటు వేసిన అంశంపై కోర్టు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన త‌రువాత త‌మ వ్యూహం ఏంటో ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది.

English summary
According to media reports, Tamil Nadu's principal opposition party, the DMK has issued two resolutions. Condemning usage of government events as political platforms by the AIADMK.Condemning the Speaker, Governor and the Chief Minister for 'anti-democratic actions'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X