వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రక్కు: 8మంది పోలీసులతోపాటు ఖైదీ మృతి

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. పోలీస్ వ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొనడంతో పోలీస్ వ్యాన్‌లోని ఎనిమిది మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు పోలీసులు, ఓ ఖైదీ ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

సీతమర్హి: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. పోలీస్ వ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొనడంతో పోలీస్ వ్యాన్‌లోని ఎనిమిది మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు పోలీసులు, ఓ ఖైదీ ఉన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో మరికిందరు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.

eight persons dies in road accident at sitamarhi

ఇది ఇలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.

English summary
EIght persons, including police and prisoner, killed a in road accident at sitamarhi in Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X