వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఎస్ బి ఐ ఐ క్యాష్ వాహనం నుండి కోటిన్నర దోపిడి

ఎస్ బి ఐ క్యాష్ తరలించే వాహనంలో నగదును నింపుతుండగా నలుగురు వ్యక్తులు కోటిన్నర రూపాయాలను దోచుకొన్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసే వాహనం నుండి కోటిన్నర నగదును దోపిడి చేశారు దుండగులు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.నలుగురు గుర్తుతెలియని దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు.

గుర్తు తెలియని నలుగురు దుండగులు పథకం ప్రకారంగా ఈ దోపిడికి పాల్పడ్డారు.అయితే ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించి దోపిడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

Four criminals loot Rs 1.5 crore from SBI cash van in Mumbai's Dharavi

ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ముంబైలోని ధారవి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎస్ బి ఐ కు చెందిన నగదును వ్యాన్ లోకి తీసుకెళ్తుండగా నలుగురు దుండగులు దోపిడికి పాల్పడ్డారు.

అయితే ఈ ఘటనపై ఎస్ బి ఐ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
In yet another incident of loot, a whopping amount of Rs 1.5 crore cash was looted in Mumbai on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X