వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత వంటమనిషిపై హత్యాయత్నం, వరుస ఘటనలతో అనుమానాలు

తమిళనాడు రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకొంటున్న ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంచవర్ణం అనే వ్యక్తిపై శనివారం నాడు గుర్తుతెలియని వ్యక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకొంటున్న ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంచవర్ణం అనే వ్యక్తిపై శనివారం నాడు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు.అయితే ఆయన తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఏస్టేట్ లో దొంగతనం తర్వాత వరుసగా హత్యలు చోటుచేసుకొన్నాయి.ఈ దాడికి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్న ఇద్దరు వ్యక్తుల్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.అయితే ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించగా, మరోకరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

jayalalithaa

మరో వైపు జయలలిత వద్ద వంటమనిషిగా పనిచేసిన పంచవర్ణంపై శనివారం నాడు కూడ గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు.అయితే ఈ ప్రమాదం నుండి ఆయన తృటిలో తప్పించుకొన్నాడు.

శివగంగ జిల్లాకు చెందిన పంచవర్ణం జయ ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. ఆయన కుమారుడు అన్నాడిఎంకె ప్రభుత్వహయంలో పౌరసంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు.ఈ దాడికి సంబంధించి పైదాపేట పోలీసులు కేసును తీసుకోకపోవడంతో బాధితులు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆళగును మురుగేషన్ ను ఆశ్రయించారు.

English summary
Tamil Nadu former chief minister Jayalalithaa's former cook Panchavarnam attacked by unknown persons.serial incidents happening in Tamilnadu state were suspecting.he is in treatment in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X