వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంపేస్తారా?: గోరక్షకులపై ప్రధాని మోడీ ఆగ్రహం
గో రక్షణ పేరుతో ప్రజలను చంపడం అమానవీయమని, ఇది దారుణం అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. గోరక్షణ పేరుతో చంపడాన్ని ఆయన తప్పుబట్టారు.
న్యూఢిల్లీ: గో రక్షణ పేరుతో ప్రజలను చంపడం అమానవీయమని, ఇది దారుణం అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. గోరక్షణ పేరుతో చంపడాన్ని ఆయన తప్పుబట్టారు.
భారత్ అహింసాయుత దేశమని, హింసకు తావులేదని ప్రధాని మోడీ అన్నారు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. గోరక్షణ పేరుతో చంపడాన్ని మోడీ తీవ్రంగా తప్పుబట్టారు.
Comments
English summary
Prime Minister Narendra Modi on Thursday condemned cow vigilantes for killing people in the name of “Gau Bhakti”, which he called as “not acceptable”. Modi’s statement has come in the wake of growing cases of mob-lynching by gau rakshaks.
Story first published: Thursday, June 29, 2017, 14:04 [IST]