టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం, ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ లోని నగ్రోటా టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో టోల్ గేట్ ఉద్యోగి సుర్జీత్ కుమార్ మరణించగా, మరో ఇధ్దరు గాయపడ్డారు.
జమ్ము:ఓ టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం సృష్టించింది.ఈ ఘటనలో ఓ టోల్ గేట్ ఉద్యోగి సుర్జీత్ కుమార్ మరణించాడు.మరో ఇద్దరు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని నగ్రోటా టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది.
రోజు వందలాది వాహనాలు జమ్ముకాశ్మీర్ లోని టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఘటనలో రెండు కార్లు ద్వంసమయ్యాయి. ఓ టోల్ గేట్ ఉద్యోగి ప్రాణాలను కోల్పోయాడు.
జమ్మూ కాశ్మీర్ లోని జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది..సిసీ టీవి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
టోల్ ఫీజు చెల్లించేందుకు రెండు కార్లు టోల్ గేట్ వద్ద ఆగి ఉన్నాయి. ఈ రెండు కార్ల యజమానులు టోల్ పీజు చెల్లిస్తున్నారు.మరో వైపు ఈ టోల్ ఫీజు చెల్లించే సమయంలోనే వెనుక నుండి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది.
టోల్
పీజు
చెల్లిస్తున్న
రెండు
కార్లను
ఢీకొట్టుకొంటూ
వేగంగా
వెళ్ళింది.అదే
సమయంలో
అక్కడే
ఉన్న
టోల్
గేట్
ఉద్యోగి
ఈ
ఘటనలో
ప్రాణాలు
కోల్పోయాడు.
టోల్
గేట్
నుండి
కొంత
దూరం
రెండు
కార్లను
ఈడ్చుకొంటూ
వెళ్ళి
ట్రక్కు
ఆగిపోయింది.
ఈ
ఘటనలో
మరో
ఇద్దరు
తీవ్రంగా
గాయపడ్డారు.