వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్నం తీసుకురాలేదని భార్య పై యాసిడ్ దాడి

|
Google Oneindia TeluguNews

మీరట్: కట్నం తీసుకురాలేదని భార్యామీద భర్త యాసిడ్ దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో జరిగింది. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృత్యువుతో పోరాడుతున్నదని పోలీసులు తెలిపారు.

రెండు సంవత్సరాల క్రితం సాజిద్, ఉజ్మా (26)ల వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుండి సాజిద్ వరకట్నం తీసుకురావాలని ఉజ్మాను వేధించడం మొదలు పెట్టాడు. ఇటివల కాలంలో వేధింపులు మరి ఎక్కువయ్యాయి. ఉజ్మా తట్టుకోలేకపోయింది.

Man threw acid on his wife in Uttar Pradesh

రూ. 50,000 తీసుకురావాలని క్రూరంగా వేధించాడు. వేధింపులు తట్టుకోలేక ఉజ్మా పుట్టింటికి వెళ్లి పోయింది. అయినా నిత్యం ఫోన్ లు చేసి వరకట్నం తీసుకురావాలని సాజిద్ వేధించాడు. ఉజ్మా పట్టించుకొలేదు. శుక్రవారం రాత్రి ఉజ్మా పుట్టింటిలో నిద్రపోతున్నది.

ఆ సమయంలో సాజిద్ తన సోదరులు మజిద్, రిజ్వాన్ తో కలిసి ఉజ్మా ఇంటి దగ్గరకు వెళ్లారు. తరువాత గొడవ పెట్టుకుని ఉజ్మామీద యాసిడ్ పోసి అక్కడి నుండి పరారైనారు. ఉజ్మా దాదాపు 40 నుండి 50 శాతం కాలిపోయిందని పోలీసులు అన్నారు. ఉజ్మా తండ్రి నాసీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

English summary
The main accused, Sajid, was still at large but police managed to arrest two of his brothers, Majid and Rizwan, who allegedly helped him with the acid attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X