వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిగా మైనర్ బాలికపై 8 మంది టీచర్ల అత్యాచారం,వీడియో తీసి ఇలా..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు కిరాతకంగా వ్యవహరించారు. మైనర్ బాలికపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక అనారోగ్యానికి పాల్పడడంతో విషయం వెలుగుచూసింది.ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోట

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్: పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు కిరాతకంగా వ్యవహరించారు. మైనర్ బాలికపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక అనారోగ్యానికి పాల్పడడంతో విషయం వెలుగుచూసింది.ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

rape

ఏడాది కాలంగా టీచర్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వీడియో తీసి బాలిక తల్లిదండ్రులను బెదిరించారు.ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారు.

ఈ బాలిక ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ కు గురైంది. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన చికిత్స అందిస్తామని ప్రకటించారు.

English summary
A 13-year-old cancer patient from Bikaner's Nokha has alleged rape and blackmail by eight of her teachers at a private school in 2015. The accused allegedly forced the girl to stay back after school hours on the pretext of extra classes, made her take off her clothes and raped her. They even shot a video of their act which they used to blackmail the victim, alleged the girl's father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X