వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ మాతాకీ జై అనలేదని చేయి చేసుకున్నారు

భారత్ మాతా కీ జై అనే నినాదం చేయని ఓ ముస్లీం మత పెద్దను చితకబాదిన సంఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: భారత్ మాతా కీ జై అనే నినాదం చేయని ఓ ముస్లీం మత పెద్దను చితకబాదిన సంఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

బుల్లెట్లు దూసుకొస్తున్నా.. ఏడుగురి ప్రాణాలు కాపాడలేకపోయినా..: ఆ డ్రైవర్ 'రియల్' హీరోబుల్లెట్లు దూసుకొస్తున్నా.. ఏడుగురి ప్రాణాలు కాపాడలేకపోయినా..: ఆ డ్రైవర్ 'రియల్' హీరో

జమ్ము కాశ్మీర్‌లోని అనంత్ నాగ్‌లో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హిస్సార్‌లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వారి ర్యాలీ ఓ మసీదు వద్దకు చేరుకుంది.

Muslim youth thrashed in Haryana over Bharat Mata Ki Jai slogan

ఆ సమయంలో అక్కడి మసీదు నుంచి ఓ మతపెద్ద బయటకు వచ్చారు. అనంత్ నాగ్ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ మాతాకీ జై నినాదం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దానికి ఆయన నిరాకరించారు.

దీంతో ఆగ్రహం పట్టలేక ఆందోళనకారుల్లో ఒకరు అతనిపై చేయి చేసుకున్నారు. అయితే చేయి చేసుకున్న వ్యక్తిని మిగతా వారు ఆపి అక్కడి నుంచి పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపచేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

English summary
A video of a group of youths assaulting a Muslim man while asking him to raise "Bharat Mata Ki Jai" slogan surfaced in Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X