వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళనిసామి సంచలన నిర్ణయం: మంత్రులపై వేటు, టీటీవీ, శశికళకు మద్దతు ఇష్తే ఇంతే !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సంచలన నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సంచలన నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది. అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి నేనే అంటూ చెప్పకుంటు తిరుగుతున్న టీటీవీ దినకరన్ అనుచరుల మీద వేటు వెయ్యాలని పళనిసామి నిర్ణయించారని సమాచారం.

<strong>ప్రైవేట్ పాలలో సోపు ఆయిల్, తమిళనాడులో కలకలం, గుట్టురట్టు, ఆంధ్రా పాలు అంటే !</strong>ప్రైవేట్ పాలలో సోపు ఆయిల్, తమిళనాడులో కలకలం, గుట్టురట్టు, ఆంధ్రా పాలు అంటే !

శుక్రవారం ఎడప్పాడి పళనిసామి అందుబాటులో ఉన్న కొందరు సీనియర్ మంత్రులతో సమావేశం అయ్యారు. ఇదే సందర్బంలో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ విషయం గురించి చర్చించారని తెలిసింది.

{photo-feature}

English summary
AIADMK Sources said that Chief Minister Edappadi Palanisamy faction now decided to dismiss the ministers who are supporting Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X