వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామమందిర నిర్మాణ వివాదాన్ని త్వరగా తేల్చలేం: సుప్రీంకోర్టు

అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాన్ని త్వరగా తేల్చేసే విషయమై సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయమై బీజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను దాఖలు చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయాన్ని త్వరగా తేల్చేసే విషయమై సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయమై బీజెపి సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను దాఖలు చేశాడు.

ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును సుబ్రమణ్యస్వామి కోరాడు.అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించే విషయమై నిరాకరించింది సుప్రీంకోర్టు.

SC refuses early hearing into Ramjanmabhoomi case

ఈ కేసులో సుబ్రమణ్యస్వామి ఒక పార్టీ అనే విషయం తమకు తెలియదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అసలు ఈ కేసు దాఖలు చేయడానికి మీకున్న అర్హత ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇప్పటికిప్పుడే ఈ కేసును విచారించేందుకుగాను తమకు సమయం లేదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రామమందిరం వివాదం గురించి తన వాదనలను విన్పించేందుకు స్వామికి అవకాశం ప్రస్తుతానికి లేదు.

English summary
The Supreme Court on Friday refused to hear the Ram Janmabhoomi matter early. The submission was made by senior BJP leader and Rajya Sabha MP, Subramanian Swamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X