బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు మెట్రో రైలు సొరంగంలో పొగలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు మెట్రో సొరంగ మార్గంలో పొగలు రావడంతో రైలు ప్రయాణికులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో విదాన సౌధ- కబ్బన్ పార్క్ మార్గంలో మెట్రో రైలు సొరంగ మార్గంలో పొగలు వచ్చాయి.

విషయం తెలుసుకున్న బీఎంఆర్ సీఎల్ అధికారులు పరుగు తీశారు. ఆ మార్గంలో మెట్రో రైలు సంచారాన్ని పూర్తిగా నిలిపివేశారు. పొగలు రావడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.

విదాన సౌధ సమీపంలోని మెట్రో రైలు సొరంగంలో పొగలు రావడంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. పొగలు అదుపులోకి వచ్చిన తరువాత రైలు సంచారానికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారు.

 Smoke appears at Namma Metro tunnel in Bengaluru

భూమి కుంగింది............!

ఆగస్టు 20వ తేదిన కెంపేగౌడ రోడ్డులోని మెట్రో సొరంగ మార్గం సమీపంలో భూమి కుంగిపోయింది. అడిగాస్ హొటల్ సమీపంలో భూమి 10 అడుగులు కుంగిపొయింది. తరువాత అధికారులు సిమెంట్ కాంక్రీట్ తో కుంగిపోయిన భూమిని పూడ్చివేశారు.

English summary
Smoke appears at Namma Metro tunnel, Bengaluru between Cubbon Park and Vidhana Soudha station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X