బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీజీలో మహిళా టెక్కిని రేప్ చేశారు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చోరీ చెయ్యడానికి వెళ్లిన దొంగ విలువైన వస్తువులు చిక్కకపోవడంతో గదిలో నిద్రిస్తున్న యువతి మీద అత్యాచారం చేసి పరారైన సంఘటన సిలికాన్ సిటి బెంగళూరులో జరిగింది. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

పరప్పన అగ్రహారలోని వెంకట రెడ్డి లేఔట్ లో మహిళా పీజీ కేంద్రం ఉంది. బెంగళూరులోని ప్రసిద్ధి చెందిన ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి అదే పీజీలో ఉంటున్నది. ఈ నెల 26వ తేదిన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నది.

The woman whom is working with a leading IT company in the city

అదే సమయంలో పీజీలో చోరీలు చెయ్యడానికి ఓ దొంగ వెళ్లాడు. అక్కడ ల్యాప్ టాప్ లు, మొబైల్స్ చిక్కకపోవడంతో యువతి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. చప్పుడు కావడంతో యువతి నిద్రలేచింది. యువతి మీద అత్యాచారం చేసిన దొంగ అక్కడి నుంచి పరారైనాడు.

బాధితురాలు ఆలస్యంగా ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. పీజీలో సెక్యూరిటీ గార్డును నియమించలేదని, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
An unidentified person gained entry into the room and was trying to steal things when the woman woke up. He allegedly overpowered her and raped her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X