వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, పదిమంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌లో గురువారం ఉదయం బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా వస్తున్న ఓ క్వారీ లారీ రెండు ప్రైవేటు బస్సులను ఢీకొన్నాయి. ఈ ఘటన జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై జరిగింది. క్వారీ లారీ కరీంనగర్‌ నుంచి కాకినాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

West Bengal: 10 dead in a accident

సోదరిని గొడ్డలితో నరికి చంపిన అన్న

సోదరితో గొడవపడి ఆవేశంలో గొడ్డలితో నరికి చంపిన అన్న ఉదంతం కరీంనగర్‌ జిల్లా గొల్లపల్లి మండలంలో గురువారం జరిగింది. ఆత్మకూరుకు చెందిన రాజంలింగం గురువారం ఉదయం తన సోదరి లతపై ఆగ్రహంతో గొడ్డలితో కర్కశంగా నరికి చంపాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

English summary
West Bengal: 10 dead in a accident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X